Surprise Me!

బాబుది దుర్మార్గపు పాలన.. అందుకే 56మంది MLAలు డుమ్మా: అంబటి రాంబాబు | Asianet News Telugu

2025-07-01 1 Dailymotion

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సుపరిపాలన కాదు, దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగు అని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేకత పెరిగితే, కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి పాలుకాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ' కాస్తా నేడు చంద్రబాబు చేసిన దగాతో 'వెన్నుపోటు గ్యారెంటీ' అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇంటింటికీ వెళ్లే కూటమి నాయకులకు త్వరలోనే ఇది అర్థమవుతుందన్నారు.


#ambatirambabu #ysjagan #ysrcp #chandrababunaidu #tdp #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️